శింగనమల: నార్పల మండల కేంద్రంలో నీటిని వృధా అరికట్టి భూగర్భ జలాల పెంపుకు కృషి చేయండి ఆర్డబ్ల్యూఎస్ జనార్దన్
నార్పల మండల కేంద్రంలోని నీటిని వృధా అరికట్టి భూగర్భ జలాల పెంపుకు కృషి చేయాలని ఆర్డబ్ల్యూఎస్ జనార్దన్ తెలిపారు. నార్పల మండల కేంద్రంలోని శనివారం ఉదయం 10 5 నిమిషాల సమయంలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు .ముందుగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రకార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు