Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కళ్యాణదుర్గం: భావితరాలు సైతం అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలి: కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య

Kalyandurg, Anantapur | Apr 14, 2026
కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ రంగయ్య ఆధ్వర్యంలో మంగళవారం అంబేడ్కర్ జయంతి వేడుకలను వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా తలారి రంగయ్య మాట్లాడారు.భారత రాజ్యాంగాన్ని రాయడంతో పాటు దేశానికి ఎనలేని సేవలు చేశారన్నారు. భావితరాలు సైతం ఆయన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

MORE NEWS