Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

కొండపి: సింగరాయకొండ మండలం పాకాల సముద్రతీరంలో భారీగా గణేష్ నిమజ్జన వేడుకలు, భారీగా తరలివచ్చిన ప్రజలు

Kondapi, Prakasam | Sep 3, 2025
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సముద్రతీరంలో బుధవారం గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రజలు భారీగా కనిపించారు. విగ్రహాలను సాయంత్రం 6 గంటల వరకు సముద్రంలో నిమజ్జనం చేశారు. గతంలో ఎప్పుడు కూడా ఇంత భారీ మొత్తంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం జరగలేదని స్థానిక ప్రజలు తెలిపారు. సముద్రం లోపలికి మరింత లోతుగా వెళ్లకుండా మెరైన్ పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.

MORE NEWS