Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

గిద్దలూరు: కంభం మండలంలో బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం, విద్యుత్ సరఫరాకు అంతరాయం, వాతావరణం చల్లబడటంతో ఉపశమనం

Giddalur, Prakasam | May 3, 2026
మార్కాపురం జిల్లా కంభం మండలంలో ఆదివారం బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. అకస్మాత్తుగా వాతావరణ మార్పు చోటుచేసుకుని గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. విద్యుత్ సరఫరాకు ఈదురు గాలుల వల్ల అంతరాయం ఏర్పడింది. పగటిపూట ఉష్ణోగ్రతలు అమంతం పెరిగిపోవడం సాయంత్రం అయ్యేసరికి వర్షం పడడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

MORE NEWS

గిద్దలూరు: కంభం మండలంలో బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం, విద్యుత్ సరఫరాకు అంతరాయం, వాతావరణం చల్లబడటంతో ఉపశమనం - Giddalur News