శింగనమల: సిద్ధరాంపురం గ్రామంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనే ఒక వ్యక్తికి తీవ్రమైన గాయాలు. మాజీ జెడ్పిటిసి రామలింగారెడ్డి పరామర్శించ
సిద్ధిరాంపురం గ్రామం లో మంగళవారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తికి తీవ్రమైన గాయాలు. ఈ విషయం తెలుసుకున్న టిడిపి రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి రామలింగారెడ్డి హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను సూచించారు అనంతరం ఆర్థిక సహాయాన్ని అందజేశారు.