యాడికి మండల కేంద్రానికి చెందిన ఓ యువతి అదృశ్యమైంది. గత సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ యువతి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులు యువతి అదృశ్యమైనట్లు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎస్ఐ వెంకటరమణ విచారణ చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.