Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: కొమరోలు మండలంలో జరిగిన సర్వసభ సమావేశంలో పాల్గొని ప్రజా సమస్యలపై చర్చించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

Giddalur, Prakasam | Jun 5, 2026
ప్రజల సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా కృషి చేద్దామని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు. శుక్రవారం కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ సమావేశానికి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలో ఉన్న ప్రజల సమస్యలపై చర్చించారు. తాగునీటి సమస్యతోపాటు రోడ్ల సమస్యలు విద్యుత్ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అధికారులు కూడా అందుకు సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

MORE NEWS

గిద్దలూరు: కొమరోలు మండలంలో జరిగిన సర్వసభ సమావేశంలో పాల్గొని ప్రజా సమస్యలపై చర్చించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి - Giddalur News