శింగనమల: ఈనెల 25వ తేదీన కన్నంపల్లి గ్రామానికి ఎమ్మెల్యే బండారు శ్రావణి హాజరవుతున్నట్లు ఆర్డిఓ కేశవ నాయుడు తెలిపారు
గార్లదిన్నె మండల కేంద్రంలోని ఈనెల 25వ తేదీన కన్నంపల్లి గ్రామానికి పార్కు భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు శ్రావణి హాజరవుతున్నట్లు ఆర్డిఓ కేశవ నాయుడు తెలిపారు ఆదివారం సాయంత్రం 6:50 సమయం లో మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించారు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు.