Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

భూత్పూర్: భూత్పూర్లో రైతుల రాస్తా రోకో.. ట్రాఫిక్ జామ్ రైతులకు మద్దతు:మాజీ మంత్రులు , మాజీ ఎమ్మెల్యేలు

మహబూబ్ నగర్ జిల్లాలో యూరియా కొరత తీవ్రమైంది. దీంతో రైతులు సోమవారం , భూత్పూర్ మండల కేంద్రంలో రాస్తారోకో చేపట్టారు. మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి రైతులకు మద్దతు తెలిపారు. ఈ ఆందోళనల కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.