Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: మార్కాపురం జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న భవన నిర్మాణ కార్మికులను అదుపులోకి తీసుకున్న అర్ధవీడు పోలీసులు

Giddalur, Prakasam | May 26, 2026
మార్కాపురం జిల్లా అర్ధవీడు పోలీసులు ముగ్గురు భవన నిర్మాణ కార్మికులను దొంగతనం కేసులో అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కంభం సర్కిల్ పోలీస్ స్టేషన్లో డిఎస్పీ నాగరాజు వివరాలు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన అర్ధవీడు మండలం గన్నేపల్లి గ్రామంలో సురేష్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో వీరిని అరెస్ట్ చేశారు. ఈ దొంగతనం కేసులో 120 గ్రాముల బంగారం, రూ. 50వేల నగదు దొంగిలించబడ్డాయని డిఎస్పీ తెలిపారు. నిందితులపై మరో నాలుగు దొంగతనం కేసులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వీరిని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

MORE NEWS