కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలోని ఫైర్ స్టేషన్ కార్యాలయంలో ఫైర్ ఇన్స్పెక్టర్ వసంత నాయక్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
కళ్యాణదుర్గం పట్టణంలోని ఫైర్ స్టేషన్ కార్యాలయంలో ఫైర్ ఇన్స్పెక్టర్ వసంత నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అంబేద్కర్ గొప్పదనం, జీవిత చరిత్ర గురించి వివరించారు. అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.