యర్రగొండపాలెం: బొమ్మలాపురం గ్రామంలో అరటి తోటలను పరిశీలించిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
మార్కాపురం జిల్లా బొమ్మలాపురం గ్రామంలో అకాల వర్షాలతో తీవ్రంగా నచ్చకపోయినా అరటి తోటలను ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు పూర్తిగా నీలమట్టమైన ఒక అధికారి కూడా రాలేదని వెంటనే అధికారులు వచ్చి నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే కలెక్టరేట్ కార్యాలయం ముట్టడిస్తామనిస్తరించారు.