Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: పెండింగ్ లో ఉన్న ఈకేవైసీ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత

India | May 14, 2026
మార్కాపురం జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఈకేవైసీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విజయ సునీత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 21 మండలాలలో 10 లక్షల 15వేల 212 మంది రేషన్ లబ్ధిదారులు ఉండగా అందులో 9 లక్షల 48 వేల 636 మంది ఈకేవైసీ చేయించుకున్నారు అన్నారు. పెండింగ్ లో ఉన్న 66 వేల 670 మంది ఈకేవైసీ పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.