Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

మార్కాపురం: తర్లుపాడు మండలం ఓబాయపల్లి గ్రామంలో అభయాంజనేయ స్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ట లో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

India | Jun 22, 2026
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం ఒబాయపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన అభయాంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు