మార్కాపురం: రహదారి పక్కన ఉన్న చెట్టుకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు, తొలగించిన ఎస్సై వేమన
మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం వేములకోట గ్రామ సమీపంలోని జాతీయ రహదారి పైన 50 సంవత్సరాల చెట్టు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ఆ చెట్టు మొత్తం తగలబడిపోయి రోడ్డుపై పడి ప్రజలకు వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా రూరల్ ఎస్సై వేమన క్రేన్ సహాయంతో ఆ చెట్టును తొలగించేందుకు చర్యలు చేపట్టారు.