Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
Crimenews
Bareilly
Breaking
Election
Politics
उत्तराखंड

రాయదుర్గం: సహకార సంఘాల ఉద్యోగులకు నష్టం కలిగించే జీఓ 322 రద్దు చేయాలని జీఓ ప్రతులను దగ్ధం చేసిన ఉద్యోగులు

Rayadurg, Anantapur | May 11, 2026
సహకార సంఘాల ఉద్యోగులకు నష్టం కలిగించే జీఓ 322 రద్దు చేయాలని సహకార ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కణేకల్లు, రాయదుర్గంలో ఉద్యోగులు జీఓ ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఉద్యోగుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పిఎసిఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు రమణారెడ్డి, కెసి ఆంజనేయులు, దాదాపీర, రైతు సంఘం, సిఐటియు నాయకులు జయచంద్రారెడ్డి, మల్లికార్జున పాల్గొన్నారు.
రాయదుర్గం: సహకార సంఘాల ఉద్యోగులకు నష్టం కలిగించే జీఓ 322 రద్దు చేయాలని జీఓ ప్రతులను దగ్ధం చేసిన ఉద్యోగులు - Rayadurg News