కనిగిరి: ఒంగోలులో జరిగిన దిశ సమీక్ష సమావేశంలో పాల్గొన్న కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో దిశా సమీక్ష సమావేశం శనివారం జరిగింది. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తమ ప్రాంత సమస్యలపై మాట్లాడారు. నిధుల కేటాయింపు పథకాల నిధులు తదితర అంశాలపై కమిటీ సభ్యులను ప్రశ్నించారు. ఈ విషయంపై మంత్రి కమిటీ సభ్యులు అధికారులు వివరణ ఇస్తూ పథకాలకు కేటాయించిన వీధులను ఉగ్ర నరసింహారెడ్డికి వివరించి చెప్పారు.