యర్రగొండపాలెం: ఎయిడ్స్ వ్యాధి పట్ల అప్రమత్తత అవసరమని హెచ్చరించిన కలెక్టర్ విజయ సునీత
ఎయిడ్స్ వ్యాధి పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ రాజాబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మే 17వ తేదీన అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఈ వైరస్ బారిన పడి చనిపోయిన వారికి గుర్తుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలకు చికిత్స విధానాలు జాగ్రత్తలు చెప్పేందుకే ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.