Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Politics

తాడిపత్రి: అవగాహన లేనివారు కూడా ట్రావెల్స్ నడుపుతున్నారని మండిపడ్డ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి

India | Oct 25, 2025
కర్నూలు బస్సు ప్రమాదం తనను కలచివేసిందని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి తెలిపారు. తాము 1934 నుంచి బస్సులను నడుపుతున్నామని, దివాకర్ ట్రావెల్స్క పేరు రావడంతోనే తాము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పారు. గతంలో ఆలిండియా పర్మిట్ విధానం ఉండేదని, దాన్ని రద్దు చేయడంతో బస్సులపై అవగాహన లేనివారు ట్రావెల్స్ నడుపుతున్నారన్నారు. సింగిల్ విధానం అమలు చేస్తే ట్రావెల్స్ తగ్గుముఖం పడతాయని తెలిపారు.

MORE NEWS