రాయదుర్గం: టిడిపి మ్యానిపెస్టో ప్రతులు తగలబెడతాం :మెట్టు విశ్వనాథ్ రెడ్డి
టిడిపి మ్యానిపెస్టో ప్రతులు చించేస్తామని, తగలబెడతామని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, నియోజకవర్గ సమన్వయకర్త మెట్టుగోవిందరెడ్డి తనయుడు మెట్టు విశ్వనాథ్ రెడ్డి ప్రకటించారు. 'కూటమి ప్రభుత్వం వెన్నుపోటు కు రెండేళ్లు' పేరుతో గురువారం జరిగే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని మెట్టు క్యాంపు కార్యాలయంలో నిరసనలకు సంబంధించి ఆ పార్టీ రూపొందించిన పోస్టర్లను పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను CM చంద్రబ