గిద్దలూరు: గిద్దలూరులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం, యోగాసనాలు వేసిన అధికారులు ప్రజాప్రతినిధులు
అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని గిద్దలూరులో ఆదివారం అధికారులు ప్రజాప్రతినిధులు యోగాసనాలు వేశారు. పట్టణంలోని శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో ఈ యోగ కార్యక్రమం జరిగింది. కమిషనర్ రమణబాబుతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా చేయడం వల్ల కలుగు ప్రయోజనాలు యోగ గురువులు వివరిస్తూ యోగాసనాలు నువ్వు వేయించారు. ప్రతిరోజు గంట పాటు యోగ చేయడం వల్ల మానసిక వికాసం శారీరిక పొందవచ్చు అని గురువులు బోధించారు.