శింగనమల: కోటంక ,ముకుందాపురం తదితర గ్రామాలలో హెచ్ఎల్సీ అధికారులతో పర్యటించిన సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి
ప్రతి రైతుని చీని రైతును ఆదుకుంటామని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు శనివారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో రైతులతో కలిసి హెచ్ ఎల్ సి అధికారులతో సందర్శించారు. చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని తెలిపారు. రైతుల ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు ప్రభుత్వము రైతులను ఆదుకుంటుందన్నారు.