మార్కాపురం: పొదిలి మండలం తలమల్ల గ్రామంలో ఇంట్లో ప్రమాదవశాత్తు యువకుడు విద్యుత్ షాక్ తగిలి మృతి
మార్కాపురం జిల్లా పొదిలి మండలం తలమల్లలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో యువకుడు మృతి చెందారు. ఇంటి మరమ్మతులు పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు నేరుగా విలపిస్తున్నారు.