Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఉరవకొండ: ముద్దలాపురంలో నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్

Uravakonda, Anantapur | Apr 5, 2026
కూడేరు మండలం ముద్దలాపురం గ్రామ సమీపంలో పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన నీటి శుద్ధి కేంద్రాన్ని ఆదివారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నీటి శుద్ధి కేంద్రం ప్రారంభం కావడంతో ప్రజలందరికీ రక్షిత తాగునీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖల అధికారులు పాల్గొన్నారు.

MORE NEWS