శింగనమల: ముసలమ్మ కట్ట వద్ద లారీ ఆటో ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడుతీవ్రమైన గాయాలు. అనంతపురంలో చికిత్స
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ముసలమ్మ కట్ట వద్ద గురువారం తెల్లవారుజామున 5 గంటల ఐదు నిమిషాల సమయంలో లారీ ఆటో ఢీకొని ఒక వ్యక్తికి తీవ్రమైన గాయాలు. గాయపడిన వారిని మెరుగైన వ్యర్థం కోసం ప్రభుత్వాసుపత్రి తరలించారు .పోలీసుల కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.