Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

రాయదుర్గం: జూలై 1 నుండి పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం : మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి

Rayadurg, Anantapur | Jun 20, 2026
జూలై 1వ నుంచి ప్లాస్టిక్ వినియోగించిన యెడల జరిమానా విధించబడుతుందని మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి హెచ్చరించారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం రాయదుర్గం పట్టణంలోని ఓబులాచారి రోడ్డులో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కమీషనర్ స్వయంగా రోడ్లు ఊడ్చి శ్రమదానం చేశారు. స్వచ్చ రాయదుర్గం సాదనలో పాలుపంచుకుంటానని, రాయదుర్గాన్ని పరిశుభ్రంగా ఉంచుతానని ఈ సందర్భంగా కమిషనర్ స్థానిక ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కూరగాయల మార్కెట్‌కు వెళ్లి అక్కడి వ్యాపారస్తులకు ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించకుండా క్లాత్ కవర్లు వినియోగించాలని అవగాహన కల్పించారు.
రాయదుర్గం: జూలై 1 నుండి పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం : మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి - Rayadurg News