గిద్దలూరు: కొమరోలు మండలంలో ఈనెల 26వ తేదీ వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు వెల్లడి
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఈనెల 26వ తేదీ వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు ఓ ప్రకటనలో మంగళవారం తెలిపారు. మరమ్మతుల కారణంగా కొమరోలు మండలం సర్వేరెడ్డి పల్లి గ్రామానికి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గృహ మరియు వ్యవసాయ సంబంధిత విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.