Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

యర్రగొండపాలెం: ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేసిన బాదితుడు కొండయ్య

మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం, కొమరోలు రెవెన్యూ పరిధిలోని కుందంపల్లిలో సర్వే నెంబర్ 199లో 14 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమిలో నుంచి రాకపోకలు సాగిస్తున్నట్లు గ్రామస్తుడు కొండయ్య తెలిపారు. అంతేకాకుండా గొర్రెలకు గేదెలకు మేతకు ఉపయోగపడేది అన్నారు. కానీ ఆ గ్రామానికి చెందిన ఐదు మంది వ్యక్తులు కబ్జా చేసి భూముల్లోకి రానివ్వడం లేదన్నారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయ్ సునీతకు వినతి పత్రం అందజేసినట్లు పేర్కొన్నారు.

MORE NEWS