బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని బుధవారం సాయంత్రం 6 గంటల 20 నిమిషాల సమయంలో జనగణ ప్రక్రియలో భాగంగా డిప్యూటీ కలెక్టర్ పద్మావతి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం జారీ చేశారు. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి దగ్గరకు వెళ్లి జనగణను పూర్తి చేయాలన్నారు.