దర్శి: తళ్ళూరు మండలంలో 8 పెట్రోల్ బంకులను తనిఖీ చేసిన ఎమ్మార్వో పనింద్ర
Darsi, Prakasam | Apr 26, 2026 ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు ఆదేశాల మేరకు తాళ్లూరు మండలంలోని 8 పెట్రోల్ బంకులను ఆదివారం ఎమ్మార్వో పనింద్ర ఆర్ ఐ సుధీర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. స్టాక్ పరిశీలించి ఆయిల్ కొరత లేదని తెలిపారు. ద్విచక్ర వాహనానికి 200 ట్రాక్టర్ 500 కారుకు 500 వరకు ఆయిల్ అందించాలని ఆదేశించారు. 8 బంకుల స్టాక్ వివరాలను తనిఖీల అనంతరం విడుదల చేస్తామని తెలిపారు.