దర్శి: పాఠశాలకు తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు దిశా నిర్దేశం చేసిన టిడిపి ఇన్చార్జి లక్ష్మి
ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి ఫలితాలలో ప్రధమ ద్వితీయ స్థానాలు సాధించిన 24 మంది విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు పోటీతత్వంతో చదవాలని పాఠశాలకు తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.