పిజిఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శుక్రవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయం లో ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు తరువాత అర్జీలకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి.