శింగనమల: సింగనమల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి
సింగనమల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం 11:00 అయిదు నిమిషాల సమయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 200 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు.