శింగనమల: బండ్లపల్లి గ్రామంలో భూ తగాదాల వల్ల ఘర్షణ చోటుచేసుకుంది గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తర
బండ్లపల్లి గ్రామంలో భూ తగాదాల వల్ల ఇరు వర్గాల ఘర్షణ చోటు చేసుకుంది గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు నరికే పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు శనివారం ఉదయం 9 గంటల50 నిమిషాల సమయంలో మీడియాకు పోలీసులకు సమాచారం అందించారు.