శింగనమల: ఎస్ ఐ ఆర్ పైన వైయస్సార్సీపి నేతలు అప్రమత్తంగా ఉండాలని సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ తెలిపారు
ఎస్ఐఆర్ పైన వైఎస్ఆర్సిపి నేతల అప్రమత్తంగా ఉండాలని సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ సూచించారు . మంగళవారం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల సమయంలో గార్లదిన్నె మండల కేంద్రంలోని వైఎస్ఆర్సిపి నేతలతో సమావేశం నిర్వహించి అనంతరం ఎమ్మార్వో కు వినతిపత్రం సమర్పించారు.