శింగనమల: చిన్న జలాల పురం గ్రామంలోని చలివేంద్రంలో మజ్జిగను ఏర్పాటు చేసిన టిడిపి నాయకులు గ్రామ ప్రజలు సుధాకర్
వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు దాహార్ధం తీర్చేందుకే చలివేంద్రమున మజ్జిగను ఏర్పాటు చేశామన్న టిడిపి నాయకులు సుధాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆదేశాల మేరకు గ్రామంలోని చలివేంద్రం ఏర్పాటు చేశామన్నారు శుక్రవారం ఉదయం 11:50 లో చలివేంద్ర ఏర్పాటు చేసి ప్రజలకు దాహర్దం తీర్చారు.