యర్రగొండపాలెం: 5 యూనిట్స్ కంటే ఎక్కువ కరెంట్ వాడితే ఆ కుటుంబం ధనవంతులైనట్టేనానని ప్రశ్నించిన వైపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్
కూటమి ప్రభుత్వంపై వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్విట్టర్ వేదికగా పలు విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు విజనరీతో పేదరికం ను ఏపీ అధిగమించింది. 50 యూనిట్స్ కంటే ఎక్కువ కరెంటు వాడితే ఆ కుటుంబం ధనవంతులైనట్టే అంటూ చంద్రబాబు మంత్రివర్గం సిఫారసు చేసింది అన్నారు. దీనిని చంద్రబాబు ఆమోదించారు. ఆ దెబ్బకు కేవలం 10 లక్షల మంది పేదలు ఉన్నట్లే అంటూ గురువారం ఎమ్మెల్యే ట్విట్ చేశారు.