Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కొండపి: టంగుటూరు మండలం ఎర్ర చర్ల గ్రామానికి చెందిన వృద్ధురాలు మృతి, ఈనెల 27న అదృశ్యమై మృతిచెందిన వృద్ధురాలు, పోలీసులు దర్యాప్తు

Kondapi, Prakasam | May 30, 2026
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఎర్రజర్ల గ్రామానికి చెందిన వృద్ధురాలు కమలమ్మ మృతి చెందిన సంఘటన శనివారం వెలుగు చూసింది. మతిస్థిమితం లేని కమలమ్మ ఈనెల 27వ తేదీన ఇంటి నుంచి కనిపించకుండా వెళ్లిపోయినట్లుగా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వృద్ధురాలిని వెతికే క్రమంలో కొణిజేడు సమీపంలో ఆమె మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. కమలమ్మ చనిపోయి 2 లేదా 3 రోజులు అయ్యి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు.

MORE NEWS

కొండపి: టంగుటూరు మండలం ఎర్ర చర్ల గ్రామానికి చెందిన వృద్ధురాలు మృతి, ఈనెల 27న అదృశ్యమై మృతిచెందిన వృద్ధురాలు, పోలీసులు దర్యాప్తు - Kondapi News