మార్కాపురం: విజయవాడలో జరుగుతున్న ఏపీ బి ఎస్ టిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు
ఆంధ్రప్రదేశ్ బయాలజికల్ సైన్స్ టీచర్స్ పోరం ఆధ్వర్యంలో 9 జిల్లాలకు శిక్షణ కార్యక్రమం జరిగింది. విజయవాడ బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన శిక్షణలో రాష్ట్రస్థాయి కెపాసిటీ బిల్డింగ్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా రిసోర్స్ పర్సన్స్ మండ్ల రామాంజనేయులు, ఇల్లూరి హనుమంతరావు మార్తాల శ్రీనివాసరెడ్డి ఏకా స్వప్న ఎగ్గొని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.