శింగనమల: సింగనమల నియోజకవర్గం కేంద్రంలోని అన్నదాతల సమస్యల పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలం సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్
సింగనమల నియోజకవర్గం కేంద్రంలోని చీని వారి మొక్కజొన్న తదితర పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించారు. అన్నదాతల సమస్యలు పరిష్కరించాలని సోమవారం ఉదయం 11:50 నిమిషాల సమయంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.