ప్రత్తిపాడు: శంఖవరం మండలం అవెల్టి గ్రామంలో పెద్దపులి సంసారం కలకలం రేపుతుంది. గ్రామ పరిసరాలు రెండు పశువులపై పెద్దపులి దాడి చేసినట్లు గిరిజనులు గ్రామస్తులు చెప్తున్నారు. ఈ ఘటనలో ఒక పసుపు మృతి చెందగా మరో పసుపు తీవ్ర గాయాలయ్యాయి. అటవీ శాఖ అధికారులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించిన అనంతరం పులి దాడి జరిగిందా లేదా అన్నది నిర్ధారించే అవకాశం ఉంది.