Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
���मित_शाह
Breakingnews
���हिला
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Kolkata

మచిలీపట్నం: అవనిగడ్డ: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే బుద్ద ప్రసాద్

Machilipatnam, Krishna | Aug 20, 2025
అవనిగడ్డ లో ప్రభుత్వం పేదల వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 101 మంది లబ్ధిదారులకు రూ. 82 లక్షలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బుద్ధప్రసాద్ అందజేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు మండలి వెంకట్రామ్, కూటమి నాయకులు పాల్గొన్నారు.
మచిలీపట్నం: అవనిగడ్డ: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే బుద్ద ప్రసాద్ - Machilipatnam News