Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
Crimenews
Karnataka
Aap
Bareilly
���चिन
���प
Etawah

మచిలీపట్నం: కపిలేశ్వరపురంలో శ్రీరంగనాయక ఆంజనేయ స్వామి దేవాలయ ట్రస్ట్ బోర్డ్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

Machilipatnam, Krishna | Aug 20, 2025
పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురంలో శ్రీరంగనాయక ఆంజనేయ స్వామి దేవాలయ ట్రస్ట్ బోర్డ్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ణ కుమార్ రాజా పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన ట్రస్ట్ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. ఆలయ అభివృద్ధికి ట్రస్టు పాలకమండలి సభ్యులు కృషి చేయాలని కోరారు. ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మచిలీపట్నం: కపిలేశ్వరపురంలో శ్రీరంగనాయక ఆంజనేయ స్వామి దేవాలయ ట్రస్ట్ బోర్డ్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం - Machilipatnam News