Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

ఖైరతాబాద్: నగరంలో డిజిపి సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టు లీడర్ బర్సీ దేవ తో పాటు 18 మంది మావోయిస్టులు

డిజిపి శివధర్ రెడ్డి సమక్షంలో మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. మావోయిస్టు లీడర్ పి ఎల్ జి ఏ కమాండర్ బర్సి దేవా తోపాటు 15 మంది జనజీవన స్రవంతిలో కలిశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలని, పరికి పునరావసం కల్పిస్తామని తెలిపారు.