ఒంగోలు: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి చొరవతో గిద్దలూరులో రైల్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టిన, గతి శక్తి రైల్వే అధికారులు,
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి చొరవతో ప్రకాశం జిల్లాలోని గిద్దలూరులో రైల్ ఓవర్ బ్రిడ్జి పనులు గతి శక్తి రైల్వే అధికారులు చేపట్టారని, ఎంపీ కార్యాలయం ప్రతినిధి భవనం సుబ్బారెడ్డి శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు,