కొండపి: కొండేపిలోని పొగాకు వేలం కేంద్రాన్ని పరిశీలించిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్
కొండేపిలోని పొగాకు వేలం కేంద్రంను మాజీ మంత్రి, వైసీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేశ్, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పొగాకు రైతులతో చర్చించారు. కూటమి ప్రభుత్వం పోగాకు సాగును నిర్లక్ష్యం చేస్తుందని వెంటనే స్పదించి రైతులను ఆదుకోవాలని అధికారులకు సూచించారు.