Public App Logo
Jansamasya
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Jajpur
���ोधपुर
Nagaur

కొండపి: నగరంలో టీడీపీ నేత వీరయ్య చౌదరి మృతదేహానికి నివాళులర్పించిన మంత్రి స్వామి, మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య

Kondapi, Prakasam | Apr 23, 2025
ఒంగోలులో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ముప్పవరపు వీరయ్య చౌదరి దుండగులు చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి ఆయన మృతదేహాన్ని జీజీహెచ్లో మంత్రి స్వామి, మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య సందర్శించి నివాళులర్పించారు. వీరయ్య చౌదరి లాంటి నేతను టీడీపీ కోల్పోవడం బాధాకరమన్నారు. వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని మంత్రి ధైర్యం చెప్పారు.