ప్రత్తిపాడు: రైతులు సాగుకు ఉపయోగిస్తున్న పురుగుమందుల వల్ల జిల్లాలో పట్టు మిర్చి తదితర బట్టల పై తీవ్ర ప్రభావం చూపుతుందని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొని వెళ్లారు. సీఎం కాన్ఫరెన్స్లో శుక్రవారం కలెక్టర్ మాట్లాడుతూ పురుగుమందుల అవశేషాల కారణంగా పురుగు గూళ్ళు కట్టుకోలేకపోతున్నాయని దీంతో రైతుల నష్టపోతున్నారని చెప్పారు దీనిపై అధ్యయనం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు.