నాంపల్లి: నాంపల్లి లో నిదుల మళ్లింపు లో ప్రమేయం పై ఈడీ విచారణ కు హాజరైన సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్
ఫార్ములా ఈ రేసింగ్ కేసు లో ఈడీ విచారణ కు హాజరయ్యారు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్. హెచ్ఎండీఏ నుంచి 54కోట్ల రూపాయలు విదేశీ కంపెనీలకు ఎందుకు మళ్ళించారు... ఎవరి ఆదేశాలు జారీచేశారు అన్ని దానిపై వివరాలు సేకరించనుంది ఈడీ