మార్కాపురం జిల్లా కలెక్టరేట్ లో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పనులు, ఆర్ అండ్ ఆర్ పురోగతి పై మంత్రులు నిమ్మల రామానాయుడు, Anam Ramanarayana Reddy, లు ఎమ్మెల్యేలు, అధికారులు తో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులతో వారి సమస్యలపై చర్చించడం జరిగింది. సమీక్ష సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో మాట్లాడటం జరిగింది. ఈ సమావేశం లో ఎమ్మెల్యే లు Kandula Narayana Reddy , Kakarla Suresh , Ugra Narasimhareddy Mukku , Muthumula AshokReddy , యర్రగొండ పాలెం టీడీపీ ఇంచార్జి ఎరీక్షన్ బాబు, జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, ఎస్పీ హర్ష వర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాస్, ఓఎస్డి నవ జ్యోతి మిశ్రా, ఇరిగేషన్ అడ్వైజర్ ఎం. వెంకటేశ్వరరావు, వెలిగొండ ప్రాజెక్ట్ సిఈ రమేష్, ఎస్ఈ అబుతాలేం, మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. #Veligonda #VeligondaProject #NimmalaRamaNaidu #ChandrababuNaidu #NaraLokesh PawanKalyan